ముంబై రైడర్స్పై షహజాద్ గెలుపు
- February 09, 2018మనామా: సిబిఎ డివిజన్ సి-26 ఓవర్ల మ్యాచ్లో ముంబై రైడర్స్పై షహజాద్ జఫర్ టీమ్ విజయం సాధించింది. ముంబై రైడర్స్ టాస్ గెలవగా, బౌలింగ్ని ఎంచుకుంది. సహజాద్ జఫర్ జట్టు ఓపెనర్ అసిథా అద్భుతమైన సెంచరీని సాధించాడు. ముజిమిల్ 50 పరుగులు సాధించాడు. దాంతో 25 ఓవర్లలో 241 పరుగుల భారీ స్కోర్ షహజాద్ జట్టు సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రైడర్స్ కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయ్యారు. వకాస్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇతర మ్యాచ్లలో లులు జట్టు, ఫాల్కన్ జట్టుపై విజయం సాధించింది. బస్సాలి టైగర్స్ జట్టు, పాంథర్స్ జట్టుని ఓడించింది. ఎసిఎల్ హసీనా, కేరళ జట్టుపై విజయం సాధించింది. కర్నాటక రాయల్స్, పాక్ హాక్స్ని ఓడించింది. పాక్ పాంథర్స్, యూనియన్ గ్రూప్పై విజయం సాధించడం జరిగింది. ఆర్కెెసిటి జట్టు అల్ ఘాద్ కార్గో జట్టుపై గెలుపొందింది.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..