సందర్శకులను ఆకర్షిస్తున్న ఇండియన్ పెవిలియన్
- February 10, 2018
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా గౌరవ అతిథి దేశమైన భారతదేశ పెవిలియన్ (గుడారం) వారసత్వం సాంస్కృతిని ప్రతిభింబించే 32 వ జాతీయ ఉత్సవం రియాద్ సమీపంలో జనాద్రియ గ్రామంలో అత్యంత ఉత్సహబరితమైన వాతావరణంలో ప్రారంభమైంది. ఈ ప్రాంతానికి సౌదీలు, ప్రవాసీయులతో సహా పలువురు సందర్శకులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. కింగ్ సాడ్ నుండి రెండు పవిత్ర మసీదుల రాజు సల్మాన్ వరకు అదేవిధంగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుండి ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరకు చారిత్రాత్మక సందర్శనలకు సంబంధించిన అరుదైన ఫోటోల ప్రదర్శన ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా మారింది.సౌదీ అరేబియా, భారతదేశం మధ్య బలమైన ద్వైపాక్షిక బంధాలను నొక్కిచెప్పే రాజు సల్మాన్ మాటలు మరొక ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంది. భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో కింగ్ సల్మాన్ బుధవారం ఈ పెవిలియన్ ను ప్రారంభించారు. సాంప్రదాయ జానపద నృత్యాలతో సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పెవిలియన్ లోని థియేటర్ లో ప్రదర్శించబడుతున్నాయి.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







