మయన్మార్లో ప్రమాదకర స్థాయిలో హింస
- February 10, 2018
మయన్మార్లో రోహింగ్యా ముస్లింలపై కొనసాగుతున్న హింస ప్రమాదకరస్థాయిలో వుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్లో కొనసాగుతున్న హింసాకాండపై ఒక మీడియా సంస్థ దర్యాప్తు చేసిన వార్తా కథనంపై స్పందించిన ప్రపంచ సంస్థ ప్రతినిధి ఫర్హాన్ హక్ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రఖినే రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపై కొనసాగుతున్న హింసాకాండ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం వుందని అన్నారు. మయన్మార్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన ఇద్దరు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ డిమాండ్ చేశారని, వారిని విడుదల చేసే వరకూ తాము మయన్మార్పై వత్తిడి కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







