అరాఫత్ స్మారకం వద్ద నివాళులు అర్పించిన మోడీ మోదీ
- February 10, 2018
మూడు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ పాలస్తీనా చేరుకున్నారు. అక్కడ ఆయన రమల్లాలో ఉన్న యాసర్ అరాఫత్ స్మారకం వద్ద నివాళి అర్పించారు. ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకముందు ప్రధాని మోదీకి.. సాంప్రదాయ గౌరవ వందనం లభించింది. రమల్లాకు విజిట్ చేసిన తొలి ప్రధాని మోదీ నిలిచారు. అబ్బాస్, మోదీలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. తన పాలస్తీనా పర్యటన చరిత్రాత్మకం అని మోదీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







