అరాఫత్ స్మారకం వద్ద నివాళులు అర్పించిన మోడీ మోదీ
- February 10, 2018
మూడు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ పాలస్తీనా చేరుకున్నారు. అక్కడ ఆయన రమల్లాలో ఉన్న యాసర్ అరాఫత్ స్మారకం వద్ద నివాళి అర్పించారు. ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకముందు ప్రధాని మోదీకి.. సాంప్రదాయ గౌరవ వందనం లభించింది. రమల్లాకు విజిట్ చేసిన తొలి ప్రధాని మోదీ నిలిచారు. అబ్బాస్, మోదీలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. తన పాలస్తీనా పర్యటన చరిత్రాత్మకం అని మోదీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







