ఇటలీలో ఆరెంజ్ ఫెస్టివల్
- February 11, 2018
రోమ్ : ఇటలీలోని ఐవెరా సిటీలో సోమవారం ఆరెంజ్ ఫెస్టివల్ను ఘనంగా
నిర్వహించుకుంటున్నారు. ఇది స్పెయిన్లోని టమాటో ఫెస్టివల్ను పోలి ఉండటం విశేషం. 19వ శతాబ్దంలో వేతనాలను అడుగుతున్న రైతులను అవమానిస్తూ కుండల కొద్ది బీన్స్ను రోడ్డుపై విసిరారు భూస్వామ్యులు. ఆగ్రహించి వ్యవసాయ కార్మికులు వారి అధికారాన్ని పడగొట్టారు. ఆ సందర్భాన్ని పురసర్కరించుకుని ఈ పండుగ పుట్టింది. ఇప్పుడు ఈ భూస్వామ్య వ్యవస్థ పోయినప్పటికీ పండుగ కొనసాగుతూనే ఉంది. మొదట్లో బీన్స్ విసురుకునే వారు ఆతర్వాత ఆ స్థానంలోకి పువులోచ్చి చేరాయి. ఇప్పుడు పువ్వులను బదులు నారింజను వాడుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!