సంస్కృతి దేశాలు ప్రజల మధ్య వారధిగా పనిచేస్తుంది: కింగ్
- February 12, 2018
రియాద్: దేశాలకు, ప్రజల మధ్య ముఖ్యమైన వారధిగా సంస్కృతులు అనుసంధానించ బడుతుందని .అది ప్రపంచ శాంతి, భద్రతకు బలోపేతం చేయడానికి కీలకమైనదని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ ఆదివారం తెలిపారు. అతిధులను ఉద్దేశించి సౌదీ కింగ్ ఆల్ యమమా రాజా మందిరంలో మాట్లాడుతూ 32 వ జనద్రియ వారసత్వం, సంస్కృతి ఉత్సవం సహనం సాధించడానికి వివిధ జాతుల సంస్కృతుల మధ్య పరస్పర సంబంధ ప్రభావాన్ని పెంచేందుకు దోహదపడే పండుగ పేర్కొన్నారు. " జనద్రియ పండుగ ఈ అధ్యాయంలో గౌరవ అతిథిగా భారతదేశ రిపబ్లిక్ పాల్గొననుందని కింగ్ సల్మాన్ చెప్పారు" దేశాల గుర్తింపు విలువల పునాదిగా సంస్కృతి ప్రాముఖ్యతని బట్టేనని తెలుసుకోవచ్చన్నారు. సాంస్కృతిక వైవిధ్యంలో ప్రతి సంస్కృతిలో ప్రత్యేకతతో పాటు ప్రజలు శాంతియుత సహజీవనం కోసం మేము గౌరవం చూపుతాము. "ప్రతి సంస్కృతిలో సామాన్య మానవతా విలువలు ప్రాముఖ్యతను నాగరికతల ఘర్షణ నుండి దూరం ఉంటామని సల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి