సంస్కృతి దేశాలు ప్రజల మధ్య వారధిగా పనిచేస్తుంది: కింగ్
- February 12, 2018
రియాద్: దేశాలకు, ప్రజల మధ్య ముఖ్యమైన వారధిగా సంస్కృతులు అనుసంధానించ బడుతుందని .అది ప్రపంచ శాంతి, భద్రతకు బలోపేతం చేయడానికి కీలకమైనదని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ ఆదివారం తెలిపారు. అతిధులను ఉద్దేశించి సౌదీ కింగ్ ఆల్ యమమా రాజా మందిరంలో మాట్లాడుతూ 32 వ జనద్రియ వారసత్వం, సంస్కృతి ఉత్సవం సహనం సాధించడానికి వివిధ జాతుల సంస్కృతుల మధ్య పరస్పర సంబంధ ప్రభావాన్ని పెంచేందుకు దోహదపడే పండుగ పేర్కొన్నారు. " జనద్రియ పండుగ ఈ అధ్యాయంలో గౌరవ అతిథిగా భారతదేశ రిపబ్లిక్ పాల్గొననుందని కింగ్ సల్మాన్ చెప్పారు" దేశాల గుర్తింపు విలువల పునాదిగా సంస్కృతి ప్రాముఖ్యతని బట్టేనని తెలుసుకోవచ్చన్నారు. సాంస్కృతిక వైవిధ్యంలో ప్రతి సంస్కృతిలో ప్రత్యేకతతో పాటు ప్రజలు శాంతియుత సహజీవనం కోసం మేము గౌరవం చూపుతాము. "ప్రతి సంస్కృతిలో సామాన్య మానవతా విలువలు ప్రాముఖ్యతను నాగరికతల ఘర్షణ నుండి దూరం ఉంటామని సల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







