సంస్కృతి దేశాలు ప్రజల మధ్య వారధిగా పనిచేస్తుంది: కింగ్
- February 12, 2018
రియాద్: దేశాలకు, ప్రజల మధ్య ముఖ్యమైన వారధిగా సంస్కృతులు అనుసంధానించ బడుతుందని .అది ప్రపంచ శాంతి, భద్రతకు బలోపేతం చేయడానికి కీలకమైనదని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ ఆదివారం తెలిపారు. అతిధులను ఉద్దేశించి సౌదీ కింగ్ ఆల్ యమమా రాజా మందిరంలో మాట్లాడుతూ 32 వ జనద్రియ వారసత్వం, సంస్కృతి ఉత్సవం సహనం సాధించడానికి వివిధ జాతుల సంస్కృతుల మధ్య పరస్పర సంబంధ ప్రభావాన్ని పెంచేందుకు దోహదపడే పండుగ పేర్కొన్నారు. " జనద్రియ పండుగ ఈ అధ్యాయంలో గౌరవ అతిథిగా భారతదేశ రిపబ్లిక్ పాల్గొననుందని కింగ్ సల్మాన్ చెప్పారు" దేశాల గుర్తింపు విలువల పునాదిగా సంస్కృతి ప్రాముఖ్యతని బట్టేనని తెలుసుకోవచ్చన్నారు. సాంస్కృతిక వైవిధ్యంలో ప్రతి సంస్కృతిలో ప్రత్యేకతతో పాటు ప్రజలు శాంతియుత సహజీవనం కోసం మేము గౌరవం చూపుతాము. "ప్రతి సంస్కృతిలో సామాన్య మానవతా విలువలు ప్రాముఖ్యతను నాగరికతల ఘర్షణ నుండి దూరం ఉంటామని సల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







