సంస్కృతి దేశాలు ప్రజల మధ్య వారధిగా పనిచేస్తుంది: కింగ్
- February 12, 2018
రియాద్: దేశాలకు, ప్రజల మధ్య ముఖ్యమైన వారధిగా సంస్కృతులు అనుసంధానించ బడుతుందని .అది ప్రపంచ శాంతి, భద్రతకు బలోపేతం చేయడానికి కీలకమైనదని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ ఆదివారం తెలిపారు. అతిధులను ఉద్దేశించి సౌదీ కింగ్ ఆల్ యమమా రాజా మందిరంలో మాట్లాడుతూ 32 వ జనద్రియ వారసత్వం, సంస్కృతి ఉత్సవం సహనం సాధించడానికి వివిధ జాతుల సంస్కృతుల మధ్య పరస్పర సంబంధ ప్రభావాన్ని పెంచేందుకు దోహదపడే పండుగ పేర్కొన్నారు. " జనద్రియ పండుగ ఈ అధ్యాయంలో గౌరవ అతిథిగా భారతదేశ రిపబ్లిక్ పాల్గొననుందని కింగ్ సల్మాన్ చెప్పారు" దేశాల గుర్తింపు విలువల పునాదిగా సంస్కృతి ప్రాముఖ్యతని బట్టేనని తెలుసుకోవచ్చన్నారు. సాంస్కృతిక వైవిధ్యంలో ప్రతి సంస్కృతిలో ప్రత్యేకతతో పాటు ప్రజలు శాంతియుత సహజీవనం కోసం మేము గౌరవం చూపుతాము. "ప్రతి సంస్కృతిలో సామాన్య మానవతా విలువలు ప్రాముఖ్యతను నాగరికతల ఘర్షణ నుండి దూరం ఉంటామని సల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







