జాతీయ దినోత్సవాల్లో నురుగు వెదజల్లే పరికరాలను కువైట్ లో ఏ వ్యాపారస్తుడు విక్రయించరాదు
- February 14, 2018
కువైట్ : నురుగుని ( ఫోమ్ ) ఒకరిపై ఒకరు చల్లుకోవడం ఇటీవల అధికమయ్యింది. .ముఖ్యంగా వివిధ వేడుకలలో ఈ సంస్కృతి ప్రబలుతోంది. అయితే కువైట్, ప్రవాసియ దుకాణ యజమానులు ఆ నురుగు వెదజల్లే పరికరాలను అమ్మే ప్రక్రియను ఇకపై వదలివేయాలని కువైట్ మున్సిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ దినోత్సవాలలో నురుగు వెదజల్లే పరికరాల అమ్మకాల ద్వారా చురుకైన వ్యాపారం చేసేవారిని ఈ సందర్భంగా హెచ్చరించింది.చట్టం. వీటిని అమ్మే ప్రవాసీయులు దేశం నుండి అప్పటికప్పుడు బహిష్కరించ బడకపోయినా వారికి సంబంధించిన సంబంధిత దుకాణాలను మూసివేసేందుకు పబ్లిక్ అథారిటీ ద్వారా అమలుచేస్తామని పేర్కొంది. మునిసిపాలిటీ నురుగు (ఫోమ్) ని విక్రయించడంలో పాల్గొన్న వారిని వర్గీకరించిందని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







