జాతీయ దినోత్సవాల్లో నురుగు వెదజల్లే పరికరాలను కువైట్ లో ఏ వ్యాపారస్తుడు విక్రయించరాదు
- February 14, 2018
కువైట్ : నురుగుని ( ఫోమ్ ) ఒకరిపై ఒకరు చల్లుకోవడం ఇటీవల అధికమయ్యింది. .ముఖ్యంగా వివిధ వేడుకలలో ఈ సంస్కృతి ప్రబలుతోంది. అయితే కువైట్, ప్రవాసియ దుకాణ యజమానులు ఆ నురుగు వెదజల్లే పరికరాలను అమ్మే ప్రక్రియను ఇకపై వదలివేయాలని కువైట్ మున్సిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ దినోత్సవాలలో నురుగు వెదజల్లే పరికరాల అమ్మకాల ద్వారా చురుకైన వ్యాపారం చేసేవారిని ఈ సందర్భంగా హెచ్చరించింది.చట్టం. వీటిని అమ్మే ప్రవాసీయులు దేశం నుండి అప్పటికప్పుడు బహిష్కరించ బడకపోయినా వారికి సంబంధించిన సంబంధిత దుకాణాలను మూసివేసేందుకు పబ్లిక్ అథారిటీ ద్వారా అమలుచేస్తామని పేర్కొంది. మునిసిపాలిటీ నురుగు (ఫోమ్) ని విక్రయించడంలో పాల్గొన్న వారిని వర్గీకరించిందని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







