ప్రాథమిక పాఠశాలలో తలలు పగిలేలా తన్నుకున్న పిల్లలు ...పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- February 14, 2018
కువైట్ : ఒక ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న తన పిల్లలను అదే పాఠశాలలో ఇద్దరు ఈజిప్టు విద్యార్థులు గాయపరిచాడని ఒక మహిళ ఫిర్యాదు బాల విచారణ విభాగానికి పంపబడింది. ఒక మహిళ ఇద్దరు ఈజిప్షియన్లు తన కుమారులపై దాడి చేసి ఒకరి మోకాలిని గాయపర్చినట్లు మరో కుమారుడికి తలపై దెబ్బ తగిలి ఒక చీలిక ఏర్పడిందని ఆ మహిళ పోలీసులకు తెలిపారు.. ఆ స్త్రీ తన పిల్లలకు వైద్యం చేయించేందుకు ఫెర్వానియా ఆసుపత్రికి తన పిల్లలను తీసుకువెళ్ళింది. ఆ తరువాత ఖైతాన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







