ప్రాథమిక పాఠశాలలో తలలు పగిలేలా తన్నుకున్న పిల్లలు ...పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- February 14, 2018
కువైట్ : ఒక ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న తన పిల్లలను అదే పాఠశాలలో ఇద్దరు ఈజిప్టు విద్యార్థులు గాయపరిచాడని ఒక మహిళ ఫిర్యాదు బాల విచారణ విభాగానికి పంపబడింది. ఒక మహిళ ఇద్దరు ఈజిప్షియన్లు తన కుమారులపై దాడి చేసి ఒకరి మోకాలిని గాయపర్చినట్లు మరో కుమారుడికి తలపై దెబ్బ తగిలి ఒక చీలిక ఏర్పడిందని ఆ మహిళ పోలీసులకు తెలిపారు.. ఆ స్త్రీ తన పిల్లలకు వైద్యం చేయించేందుకు ఫెర్వానియా ఆసుపత్రికి తన పిల్లలను తీసుకువెళ్ళింది. ఆ తరువాత ఖైతాన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







