ప్రాథమిక పాఠశాలలో తలలు పగిలేలా తన్నుకున్న పిల్లలు ...పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

- February 14, 2018 , by Maagulf
ప్రాథమిక పాఠశాలలో తలలు పగిలేలా తన్నుకున్న పిల్లలు ...పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు


కువైట్ :  ఒక ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న తన పిల్లలను అదే పాఠశాలలో ఇద్దరు ఈజిప్టు విద్యార్థులు గాయపరిచాడని ఒక మహిళ ఫిర్యాదు బాల విచారణ విభాగానికి పంపబడింది. ఒక మహిళ ఇద్దరు ఈజిప్షియన్లు తన కుమారులపై దాడి చేసి ఒకరి మోకాలిని గాయపర్చినట్లు  మరో కుమారుడికి  తలపై దెబ్బ తగిలి ఒక చీలిక ఏర్పడిందని ఆ మహిళ  పోలీసులకు తెలిపారు.. ఆ స్త్రీ తన పిల్లలకు వైద్యం చేయించేందుకు ఫెర్వానియా ఆసుపత్రికి తన పిల్లలను తీసుకువెళ్ళింది. ఆ తరువాత ఖైతాన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com