తొలిసారిగా మహిళా ఇన్వెస్టిగేటర్స్ని హైర్ చేసుకోనున్న ప్రాసిక్యూటర్
- February 14, 2018
రియాద్: సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్, తొలిసారిగా మహిళా ఇన్వెస్టిగేటర్స్ నియామకం చేపట్టన్నుట్లు వెల్లడించింది. లెఫ్టినెంట్ ఇన్వెస్టిగేటర్స్ పదవిలోకి కొత్తగా మహిళల్ని ఈ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోనున్నట్లు ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 'విజన్ 2030'లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. వర్క్ ఫోర్స్లో మూడో వంతు మహిళలు వుండేలా ఈ విజన్ని రూపొందించారు. సౌదీ అరేబియా పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇటీవలే 107,000 అప్లికేషన్స్ని 140 పోస్టుల కోసం మహిళల నుంచి అందుకుంది. కింగ్ సల్మాన్, గత ఏడాదే మహిళలు డ్రైవింగ్ చేసేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అలాగే గత నెలలోనే తొలిసారిగా మహిళల్ని ఫుట్బాల్ స్టేడియంలోకి అనుమతించిన సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







