తొలిసారిగా మహిళా ఇన్వెస్టిగేటర్స్ని హైర్ చేసుకోనున్న ప్రాసిక్యూటర్
- February 14, 2018
రియాద్: సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్, తొలిసారిగా మహిళా ఇన్వెస్టిగేటర్స్ నియామకం చేపట్టన్నుట్లు వెల్లడించింది. లెఫ్టినెంట్ ఇన్వెస్టిగేటర్స్ పదవిలోకి కొత్తగా మహిళల్ని ఈ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోనున్నట్లు ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 'విజన్ 2030'లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. వర్క్ ఫోర్స్లో మూడో వంతు మహిళలు వుండేలా ఈ విజన్ని రూపొందించారు. సౌదీ అరేబియా పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇటీవలే 107,000 అప్లికేషన్స్ని 140 పోస్టుల కోసం మహిళల నుంచి అందుకుంది. కింగ్ సల్మాన్, గత ఏడాదే మహిళలు డ్రైవింగ్ చేసేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అలాగే గత నెలలోనే తొలిసారిగా మహిళల్ని ఫుట్బాల్ స్టేడియంలోకి అనుమతించిన సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







