మంచు లక్ష్మితో మేము సైతం అంటోన్న పాల్గొనే సెలబ్రిటీలు
- February 15, 2018
బుల్లి తెర ఉన్నది కాలక్షేపానికి సీరియల్స్ ను.. నవ్వుకోవడానికి కామెడీ షోలను ప్రసారం చెయ్యడానికే కాదు... కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడానికి కూడా అని నిరూపించిన షో మేము సైతం.. మంచు లక్ష్మి ఈ షో తో బుల్లి తెరపై సరికొత్త ఒరవడి అద్దింది.. సెలబ్రిటీలు స్పందించి తమ వంతు సాయం అందించడం తో పాటు.. ఆపన్నులను ఆదుకోవడానికి తమ వంతు కష్టం కూడా చేశారు.. అయితే ఈ షో సీజన్ వన్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చివరిలో పాల్గొన్నాడు.. కాగా సీజన్ సెకండ్ లో పాల్గొనే సెలబ్రిటీల ను రివీల్ చేసింది. సాయి పల్లవి తమన్నా, బాలకృష్ణ, రకుల్, వరుణ్ తేజ్, అనుష్క, విజయ్ దేవర కొండ, మోహన్ బాబు, రామ్ చరణ్ లతో పాటు ప్రముఖ క్రికెటర్ వివి ఎస్ లక్ష్మణ్ లు ఉన్నారు.. ఈ షో ఫిబ్రవరి 18నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు. ప్రారంభం కానున్నది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి