బకెట్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
- February 15, 2018
20 నెలల బాలిక, వాటర్ బకెట్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అల్ ధైద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి ఆడుకుంటూ బాత్రూమ్లోకి వెళ్ళి అక్కడే, నీరు నిండి వున్న బకెట్లోకి దిగడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి తండ్రి బయటకు వెళ్ళగా, ఇంట్లోనే వున్న తల్లి ఫోన్లో మాట్లాడుతూ వుంది. మరో చిన్నారి టీవీ చూస్తూ ఉన్నట్లు తల్లి చెప్పింది. ఫోన్లో మాట్లాడటం పూర్తయ్యాక, చిన్నారి కోసం వెతికిన తల్లికి బకెట్లో అచేతనావస్థలో పడిన చిన్నారి కన్పించింది. వెంటనే ఆ చిన్నారిని దగ్గరలో వున్న ఆసుపత్రికి తరలించారు. బకెట్లోకి దిగగానే చిన్నారి నీటిని ఎక్కువగా తాగేసిందనీ, ఆ కారణంగానే ఆ చిన్నారి మృతి చెందడం జరిగిందనీ వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









