నైజీరియాలోని మైద్గురి సిటీలోఆత్మహుతి దాడి : 19 మంది మృతి
- February 17, 2018
నైజీరియా : నైజీరియాలోని మైద్గురి సిటీలో రక్తపుటేరులు పారాయి. అక్కడున్న చేపల మార్కెట్లో వరుసగా ముగ్గురు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 19 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక సైనికుడు ఉన్నారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుళ్లు జరిగిన ప్రాంతానికి చేరుకున్న అక్కడి సైనికులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2.6 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







