ప్రఖ్యాత గాయని ఆశాభోస్లే యశ్చోప్రా స్మారక జాతీయ పురస్కారం ప్రదానం
- February 17, 2018
ప్రఖ్యాత గాయని ఆశాభోస్లే యశ్చోప్రా స్మారక జాతీయ పురస్కారం అందుకున్నారు. ముంబయిలో జరిగిన కార్య క్రమంలో టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ సంస్థ ఆశాభోస్లేని సత్కరించింది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు ఆశాభోస్లేకి ట్రోఫీతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో నటీనటులు రేఖ, జాకీ ఫ్రాఫ్, పరిణితి చోప్రా, పూనమ్ థిల్లాన్, జయప్రద తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి