హజ్యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా ట్రాన్స్జెండర్స్..!
- February 18, 2018
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా హజ్యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి ట్రాన్స్జెండర్స్ను సౌదీ అరేబియాకు పంపనుందని మీడియా వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. ఈ యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా ఇంతకు ముందు పాకిస్తాన్ బారు స్కౌట్ అసోసియేషన్లోని బృందం పాల్గొనగా, ఇప్పుడు ట్రాన్స్ జెండర్లు పాల్గొనడానికి సిద్ధం అయ్యారు. సౌదీ అరేబియాలోని హజ్కు ఖుడ్డాల్ హుజ్జ్(వార్షిక హజ్ వాలంటీర్లు)గా వ్యవహరించడానికి ట్రాన్స్జెండర్ యువతను పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐపిసి సింథ్ బార్సు స్కౌట్స్ కమిషనర్ అతీఫ్ హుస్సేన్ పేర్కొన్నానరు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి