హజ్యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా ట్రాన్స్జెండర్స్..!
- February 18, 2018
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా హజ్యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి ట్రాన్స్జెండర్స్ను సౌదీ అరేబియాకు పంపనుందని మీడియా వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. ఈ యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా ఇంతకు ముందు పాకిస్తాన్ బారు స్కౌట్ అసోసియేషన్లోని బృందం పాల్గొనగా, ఇప్పుడు ట్రాన్స్ జెండర్లు పాల్గొనడానికి సిద్ధం అయ్యారు. సౌదీ అరేబియాలోని హజ్కు ఖుడ్డాల్ హుజ్జ్(వార్షిక హజ్ వాలంటీర్లు)గా వ్యవహరించడానికి ట్రాన్స్జెండర్ యువతను పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐపిసి సింథ్ బార్సు స్కౌట్స్ కమిషనర్ అతీఫ్ హుస్సేన్ పేర్కొన్నానరు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









