హజ్యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా ట్రాన్స్జెండర్స్..!
- February 18, 2018
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా హజ్యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి ట్రాన్స్జెండర్స్ను సౌదీ అరేబియాకు పంపనుందని మీడియా వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. ఈ యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా ఇంతకు ముందు పాకిస్తాన్ బారు స్కౌట్ అసోసియేషన్లోని బృందం పాల్గొనగా, ఇప్పుడు ట్రాన్స్ జెండర్లు పాల్గొనడానికి సిద్ధం అయ్యారు. సౌదీ అరేబియాలోని హజ్కు ఖుడ్డాల్ హుజ్జ్(వార్షిక హజ్ వాలంటీర్లు)గా వ్యవహరించడానికి ట్రాన్స్జెండర్ యువతను పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐపిసి సింథ్ బార్సు స్కౌట్స్ కమిషనర్ అతీఫ్ హుస్సేన్ పేర్కొన్నానరు.
తాజా వార్తలు
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!







