హజ్యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా ట్రాన్స్జెండర్స్..!
- February 18, 2018
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా హజ్యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి ట్రాన్స్జెండర్స్ను సౌదీ అరేబియాకు పంపనుందని మీడియా వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. ఈ యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా ఇంతకు ముందు పాకిస్తాన్ బారు స్కౌట్ అసోసియేషన్లోని బృందం పాల్గొనగా, ఇప్పుడు ట్రాన్స్ జెండర్లు పాల్గొనడానికి సిద్ధం అయ్యారు. సౌదీ అరేబియాలోని హజ్కు ఖుడ్డాల్ హుజ్జ్(వార్షిక హజ్ వాలంటీర్లు)గా వ్యవహరించడానికి ట్రాన్స్జెండర్ యువతను పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐపిసి సింథ్ బార్సు స్కౌట్స్ కమిషనర్ అతీఫ్ హుస్సేన్ పేర్కొన్నానరు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







