గోపీచంద్ దర్శకత్వంలో సుప్రీమ్ హీరో
- February 18, 2018హైదరాబాద్: 'ఇంటిలిజెంట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్తేజ్ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నారు. మే నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తు్న్నారు. 'ఇంటిలిజెంట్' సినిమాకు వి.వి వినాయక్ దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది. మరి గోపీచంద్ దర్శకత్వంలో రాబోయే చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాల్సిందే. త్వరలో ఇతర నటీనటుల వివరాలను ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ