ఎన్టీఆర్ , రాజమౌళిపై దిల్ రాజు నిర్మించిన చిత్రం నేడే విడుదల
- February 19, 2018
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజుతో ప్రచార చిత్రాలను రూపొందించారు హైదరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా ఆధారంగా మోసాలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో.. అందర్నీ అప్రమత్తం చేసేందుకు వీటిని ప్రదర్శిస్తామన్నారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్రావు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









