33 వీసా అప్లికేషన్ల ఫోర్జరీ: నిందితుడికి 3 ఏళ్ళ జైలు
- February 19, 2018
దోహా:33 వీసా అప్లికేషన్లను ఫోర్జరీ చేసిన కేసులో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. బిజినెస్ ఓనర్ (బాధితుడి) సిగ్నేచర్ని సేకరించి, వీసాల్ని జారీ చేసేందుకోసం దాన్ని నిందితుడు దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. తాను పనిచేసిన సంస్థ తాలూకు వివరాల్ని, యజమాని వివరాల్ని చాకచక్యంగా దొంగిలించి, వాటితో అప్లికేషన్లను ఫోర్జరీ చేశాడు. ఏడాది కాలంలో 600 వీసాల్ని ప్రాసెస్ చేయగా, ఇందులో 33 ఫోర్జరీవని అధికారులు విచారణలో నిర్ధారించారు. ఫోర్జరీ గురించి తెలియగానే యజమాని పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోఎయకి వచ్చింది. 3 ఏళ్ళ జైలు శిక్ష అనంతరం, నిందితుడ్ని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా కూడా కోర్టు తీర్పులో పేర్కొంది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







