33 వీసా అప్లికేషన్ల ఫోర్జరీ: నిందితుడికి 3 ఏళ్ళ జైలు
- February 19, 2018
దోహా:33 వీసా అప్లికేషన్లను ఫోర్జరీ చేసిన కేసులో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. బిజినెస్ ఓనర్ (బాధితుడి) సిగ్నేచర్ని సేకరించి, వీసాల్ని జారీ చేసేందుకోసం దాన్ని నిందితుడు దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. తాను పనిచేసిన సంస్థ తాలూకు వివరాల్ని, యజమాని వివరాల్ని చాకచక్యంగా దొంగిలించి, వాటితో అప్లికేషన్లను ఫోర్జరీ చేశాడు. ఏడాది కాలంలో 600 వీసాల్ని ప్రాసెస్ చేయగా, ఇందులో 33 ఫోర్జరీవని అధికారులు విచారణలో నిర్ధారించారు. ఫోర్జరీ గురించి తెలియగానే యజమాని పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోఎయకి వచ్చింది. 3 ఏళ్ళ జైలు శిక్ష అనంతరం, నిందితుడ్ని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా కూడా కోర్టు తీర్పులో పేర్కొంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి