హైదరాబాద్కు అడోబ్ సంస్థ
- February 20, 2018
హైదరాబాద్ లో మరో ఐటీ దిగ్గజ సంస్థ ఏర్పాటు కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) కేంద్రాన్ని అడోబ్ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. నగరంలో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ లో భాగంగా అడోబ్ చైర్మెన్, సీఈవో శంతనూ నారాయణ్తో ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమావేశమయ్యారు. ఈ సమవేశంలో అడోబ్ కేంద్రాన్ని హైదరబాద్ లో నెలకొల్పాలని కేటీఆర్ శంతనూ నారాయణ్ ను కోరారు . ఈ ప్రతిపాదనకు శంతనూ అంగీకారం తెలిపారు.అడోబ్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఇవ్వనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి