'ప్రెసిడెంట్స్ డే'ను జరుపుకుంటున్న అమెరికా
- February 20, 2018
వాషింగ్టన్ : 'ప్రెసిడెంట్స్ డే' ను అమెరికా మంగళవారం జరుపుకుంటోంది. అమెరికా ప్రధమ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ (1732-1799) జన్మదినమైన ఈరోజున ప్రభుత్వ సంస్థలకు, స్కూళ్ళకు, బ్యాంకులకు అన్నిటికీ శలవు. అయితే తప్పనిసరిగా పాటించాలనేమీ లేదు. వాస్తవానికి వాషింగ్టన్ జన్మించింది ఫిబ్రవరి 22, మరణించింది కూడా 22నే. దాంతో దేశవ్యాప్తంగా ఈ రోజును ప్రెసిడెంట్స్ డే గా పాటించాలని నిర్ణయించారు. 1960వ దశకంలో యూనిఫారం మండే హాలిడే యాక్ట్ను కాంగ్రెస్ ఆమోదించింది. అంటే అన్ని ప్రభుత్వ శలవు దినాలు సోమవారమే వుండాలని నిర్ణయించారు. ఇలా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజులు శలవు దినాలు కలిసి వచ్చాయని భావించి దాన్ని అమలు చేసారు. దేశానికి ఇప్పటివరకు పనిచేసిన అధ్యక్షులందరినీ స్మరించుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి