'ప్రెసిడెంట్స్ డే'ను జరుపుకుంటున్న అమెరికా
- February 20, 2018
వాషింగ్టన్ : 'ప్రెసిడెంట్స్ డే' ను అమెరికా మంగళవారం జరుపుకుంటోంది. అమెరికా ప్రధమ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ (1732-1799) జన్మదినమైన ఈరోజున ప్రభుత్వ సంస్థలకు, స్కూళ్ళకు, బ్యాంకులకు అన్నిటికీ శలవు. అయితే తప్పనిసరిగా పాటించాలనేమీ లేదు. వాస్తవానికి వాషింగ్టన్ జన్మించింది ఫిబ్రవరి 22, మరణించింది కూడా 22నే. దాంతో దేశవ్యాప్తంగా ఈ రోజును ప్రెసిడెంట్స్ డే గా పాటించాలని నిర్ణయించారు. 1960వ దశకంలో యూనిఫారం మండే హాలిడే యాక్ట్ను కాంగ్రెస్ ఆమోదించింది. అంటే అన్ని ప్రభుత్వ శలవు దినాలు సోమవారమే వుండాలని నిర్ణయించారు. ఇలా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజులు శలవు దినాలు కలిసి వచ్చాయని భావించి దాన్ని అమలు చేసారు. దేశానికి ఇప్పటివరకు పనిచేసిన అధ్యక్షులందరినీ స్మరించుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







