విమాన టికెట్ల కోసం ఎంపీ కవిత ఆపన్నహస్తం
- February 20, 2018
కువైట్ ఆమ్నెస్టీ(క్షమాభిక్షా) బాధితులకు తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో చేయూతనిచ్చేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముందుకొచ్చారు. బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లి, అక్కడి నిబంధనలు ఉల్లంఘించి జైలు పాలైన వారికి ఆ దేశం ఆమ్నెస్టీ(క్షమాభిక్షా) ప్రకటిస్తూ, ఈ నెల 22వ తేదీని తుది గడువును ఇచ్చింది. క్షమాభిక్షా పొందిన వారు ఇండియాకు వచ్చేందుకు విమాన టికెట్ చూపించాల్సి ఉంటుంది. అయితే టికెట్కు డబ్బులు లేని చాలామంది అక్కడే ఉంటు న్నారు. అలాంటి వారెవరైనా ఉంటే ఈనెల 22లోపు వివరాలు [email protected]కు గానీ, సెల్ :9959675558కు గానీ తెలియజేయాలని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి తెలిపారు. వారికి ఎంపీ కవిత సహాయం చేస్తారని చెప్పారు.ఆమ్నెస్టీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగించారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







