విమాన టికెట్ల కోసం ఎంపీ కవిత ఆపన్నహస్తం
- February 20, 2018
కువైట్ ఆమ్నెస్టీ(క్షమాభిక్షా) బాధితులకు తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో చేయూతనిచ్చేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముందుకొచ్చారు. బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లి, అక్కడి నిబంధనలు ఉల్లంఘించి జైలు పాలైన వారికి ఆ దేశం ఆమ్నెస్టీ(క్షమాభిక్షా) ప్రకటిస్తూ, ఈ నెల 22వ తేదీని తుది గడువును ఇచ్చింది. క్షమాభిక్షా పొందిన వారు ఇండియాకు వచ్చేందుకు విమాన టికెట్ చూపించాల్సి ఉంటుంది. అయితే టికెట్కు డబ్బులు లేని చాలామంది అక్కడే ఉంటు న్నారు. అలాంటి వారెవరైనా ఉంటే ఈనెల 22లోపు వివరాలు [email protected]కు గానీ, సెల్ :9959675558కు గానీ తెలియజేయాలని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి తెలిపారు. వారికి ఎంపీ కవిత సహాయం చేస్తారని చెప్పారు.ఆమ్నెస్టీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!