విమాన టికెట్ల కోసం ఎంపీ కవిత ఆపన్నహస్తం
- February 20, 2018
కువైట్ ఆమ్నెస్టీ(క్షమాభిక్షా) బాధితులకు తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో చేయూతనిచ్చేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముందుకొచ్చారు. బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లి, అక్కడి నిబంధనలు ఉల్లంఘించి జైలు పాలైన వారికి ఆ దేశం ఆమ్నెస్టీ(క్షమాభిక్షా) ప్రకటిస్తూ, ఈ నెల 22వ తేదీని తుది గడువును ఇచ్చింది. క్షమాభిక్షా పొందిన వారు ఇండియాకు వచ్చేందుకు విమాన టికెట్ చూపించాల్సి ఉంటుంది. అయితే టికెట్కు డబ్బులు లేని చాలామంది అక్కడే ఉంటు న్నారు. అలాంటి వారెవరైనా ఉంటే ఈనెల 22లోపు వివరాలు [email protected]కు గానీ, సెల్ :9959675558కు గానీ తెలియజేయాలని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి తెలిపారు. వారికి ఎంపీ కవిత సహాయం చేస్తారని చెప్పారు.ఆమ్నెస్టీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







