పెద్దమొత్తంలో లిక్కర్ స్వాధీనం: 21 మంది అరెస్ట్
- February 20, 2018
మనామా: కింగ్డమ్లో పెద్దయెత్తున మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ సైన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 21 మంది సభ్యులుగల ముఠా ఈ సందర్భంగా అరెస్టయ్యింది. ఆసియాకి చెందినవారు ఈ గ్యాంగ్లఓ ఉన్నారు. శాండ్ కారియర్ వెహికిల్ని మద్యాన్ని స్మగుల్ చేసేందుకు నిందితులు వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోకి దాన్ని డంప్ చేసి, అక్కడినుంచి వేర్ హౌస్లలోకి తరలిస్తున్నారు నిందితులు. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేస్తూ 200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన మద్యాన్ని, అలాగే 36,000 దినార్స్ నగదుని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించనున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







