పెద్దమొత్తంలో లిక్కర్ స్వాధీనం: 21 మంది అరెస్ట్
- February 20, 2018
మనామా: కింగ్డమ్లో పెద్దయెత్తున మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ సైన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 21 మంది సభ్యులుగల ముఠా ఈ సందర్భంగా అరెస్టయ్యింది. ఆసియాకి చెందినవారు ఈ గ్యాంగ్లఓ ఉన్నారు. శాండ్ కారియర్ వెహికిల్ని మద్యాన్ని స్మగుల్ చేసేందుకు నిందితులు వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోకి దాన్ని డంప్ చేసి, అక్కడినుంచి వేర్ హౌస్లలోకి తరలిస్తున్నారు నిందితులు. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేస్తూ 200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన మద్యాన్ని, అలాగే 36,000 దినార్స్ నగదుని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించనున్నారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







