ఒమన్ బస్సు ప్రమాదం: చిన్నారి మృతి, 24 మందికి గాయాలు
- February 20, 2018
మస్కట్: పిల్లల్ని తీసుకెళుతున్న బస్సు ఒకటి ప్రమాదానికి గురి కావడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 24 మంది గాయాల పాలయ్యారు. కిండర్గార్టెన్ పిల్లల్ని తీసుకెళుతున్న బస్సు, మరో బస్సుని ఇబ్రి ప్రాంతంలో ఢీ కొంది. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందింది, మరో 24 మందికి గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసులు ధృవీకరించారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, సహాయక బృందాల్ని సకాలంలో అక్కడికి పంపించి, ప్రాణ నష్టాన్ని కొంతమేర తగ్గించగలిగారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి