ఒమన్ బస్సు ప్రమాదం: చిన్నారి మృతి, 24 మందికి గాయాలు
- February 20, 2018
మస్కట్: పిల్లల్ని తీసుకెళుతున్న బస్సు ఒకటి ప్రమాదానికి గురి కావడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 24 మంది గాయాల పాలయ్యారు. కిండర్గార్టెన్ పిల్లల్ని తీసుకెళుతున్న బస్సు, మరో బస్సుని ఇబ్రి ప్రాంతంలో ఢీ కొంది. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందింది, మరో 24 మందికి గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసులు ధృవీకరించారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, సహాయక బృందాల్ని సకాలంలో అక్కడికి పంపించి, ప్రాణ నష్టాన్ని కొంతమేర తగ్గించగలిగారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







