మస్కట్ లో విదేశీ వీధి విక్రేతలపై అధికారుల దాడి పలు కేసుల నమోదు
- February 21, 2018
మస్కాట్ : బతుకుతెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన కొందరు కార్మికులు మస్కట్ నగరంలో కలుషిత ఆహార పధార్ధాలతో స్థానిక సంతలను అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. వీరి బెడదను ఎలాగైనా వదిలించుకోవడానికి మునిసిపల్ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు పలు చోట్ల నిర్వహిస్తూ విదేశీ వీధి విక్రేతలను కట్టడి చేసేందుకు పలు యత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో జరిగిన ఈ దాడులలో 18 ఆరోగ్య ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు, 913 కిలోల కూరగాయలు, 209 కిలోల చేపలు మరియు 1,015 కిలోల వివిధ రకాల పండ్లను ఈ సందర్భంగా నాశనం చేశారు. మస్కాట్ లో ముత్తాఖ్ అల్ కుబ్రాలోని అనేక మంది కార్మికులు చట్టవిరుద్ధంగా రెండు టన్నుల ఆహార పదార్థాలను విక్రయించే వారిని గుర్తించారు. ఈ సమాచారంను మస్కట్ మున్సిపాలిటీ ఆన్లైన్ లో సైతం పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







