చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సముద్ర గర్భంలో డ్రాగన్ వాల్
- February 21, 2018
బీజింగ్ : దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నీటిగర్భంలో గ్రేట్ వాల్ను నిర్మిస్తోంది. ఈ ప్రాంతంలో సముద్రగర్భ యుద్ధతంత్రాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు డ్రాగన్ భారీ స్కెచ్ను రూపొందిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ చైనా సముద్రంలో యుద్ధనౌకల నెట్వర్క్, సబ్సర్ఫేస్ సెన్సార్లను సంసిద్ధం చేస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో విదేశీ నౌకల కదలికలను పసిగట్టేందుకూ వ్యూహాత్మకంగా చైనా అడుగులువేస్తోంది.
మరోవైపు ఈ ప్రాంతంలో చైనా సైన్యం చర్యలకు చెక్పెట్టేందుకు దక్షిణ చైనా సముద్రంలో అమెరికా పలు మిషన్స్ను చేపట్టింది. అమెరికాకు దీటుగా అగ్రరాజ్యానికి సవాల్ విసురతూ సైనిక పాటవాన్ని చైనా సంతరించుకోవడంతో దక్షిణ చైనా సముద్రం సాయుధ వివాదాలకు, అలజడులకు కేంద్ర బిందువు కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!