మానస సరోవర్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం
- February 21, 2018
న్యూఢిల్లీ: ఈ ఏడాది మానస సరోవర్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డోక్లాంపై ప్రతిష్టంభన నేపథ్యంలో అప్పట్లో చైనా నాథూలా మార్గాన్ని మూసివేసింది. ఇప్పుడా మార్గంలోనూ యాత్రికులు వెళ్లవచ్చునని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ కనుమ మార్గంలో కూడా మానస సరోవర్ యాత్రకు వెళ్లవచ్చు. జూన్ 8నుంచి నాలుగు నెలలపాటు జరిగే యాత్ర కోసం మార్చి 23 తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







