కువైట్ లోని జజీరా ఎయిర్వేస్ తో సమావేశమైన APNRI మినిస్టర్
- February 22, 2018
కువైట్: కువైట్ లో జరుగుతున్న ఆమ్నెస్టీ ని పర్యవేక్షిందేంకు APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర కువైట్ వెళ్లిన సంగతి తెలిసిందే. కువైట్ లోని ప్రఖ్యాత ఎయిర్లైన్స్ సంస్థ 'జజీరా ఎయిర్వేస్' తో ఏపీ కి కువైట్ నుండి విమాన సర్వీసెస్ పై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం ఆనతి కాలంలో ఆంధ్రాకు కువైట్ నుండి విమాన సదుపాయాలు అందగలవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలకు APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర తో APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మరియు APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







