రంగస్థలం చిత్రంలోని ఎంత సక్కగున్నావే పాటనుచంద్రబోస్ ఎంత సక్కగ రాసిండే .. 'వంశీ కమల్'
- February 22, 2018
చెర్రీ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రంగస్థలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఈ చిత్రంలోని ఎంత సక్కగున్నావే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూయర్ షిప్ని సొంతం చేసుకుంది. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పదాలతో చంద్రబోస్ ఎంతబాగా రాశాడు అని అనుకోని తెలుగు వారుండరు. ఈ పాటకు చక్కటి మ్యూజిక్ అందించి అంతే అందంగా పాడాడా డీఎస్పీ. ఓ అభిమాని ఈ పాటకు ప్రభావితుడై అందమైన పేరడీ కట్టాడు. పాట రాసిన చంద్రబోస్ని తన పదాల ద్వారా ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ పాటను రంగస్థలం డైరక్టర్ సుకుమార్ ప్రమోట్ చేశాడు. కళాత్మకంగా రాశావంటూ రైటర్ వంశీ కమల్ని ప్రశంసించాడు సుకుమార్. చంద్రబోస్కూడా వంశీ పాటకు ఫిదా అయ్యానంటూ మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు ఈ పాటకూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి