జాతీయ దినోత్సవ సందర్భంగా MoI ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గిస్తుందనే పుకార్లు నమ్మవద్దు
- February 24, 2018
కువైట్ : శుక్రవారం దేశీయ జాతీయ దినోత్సవ సందర్భంగా పౌరులు, నివాసితులపై ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల ఉదారంగా వ్యవహరించి కేసులు పెద్దగా ఉండవని కొన్ని సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న అసత్యపు పోస్టులను ఇంటీరియర్ మంత్రిత్వశాఖ శుక్రవారం తిరస్కరించింది. ఈ అంశంపై పోస్ట్ చేసినవన్నీ నకిలీ వార్హలని మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక సంస్థల నకిలీ పోస్టులు మరియు సమాచారాన్ని పోస్ట్ చేసిన వారికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని ధృవీకరించింది. విశ్వసనీయమైనవిగా పేర్కొన్న వార్తల మూలాలని నిర్ధారించుకోండని మంత్రిత్వశాఖ వివిధ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి