దుబాయ్ లో మరణించిన శ్రీదేవి
- February 24, 2018
దుబాయ్: ప్రముఖ నటి శ్రీదేవి తన బంధువుల పెళ్ళికి హాజరవ్వటానికై దుబాయ్ విచ్చేసారు. దుబాయ్ లోని 'ఎమిరేట్స్ టవర్స్' లో బస చేసిన శ్రీదేవి శనివారం రాత్రి 11గంటలకు ((భారత కాలమానం అర్ధరాత్రి 12.30 గంటలు) తన రూమ్ బాత్రూం లో స్పృహ తప్పి పడిపోయి ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 'రషీద్ హాస్పిటల్' కు తరలించారు. కాగా అప్పటికే శ్రీదేవి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. శ్రీదేవి పార్థివ దేహాన్ని 'ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్' కు అందజేశారు. కాన్సల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ..దుబాయ్ పోలీసు వారితో సంప్రదించి, ఫార్మాలిటీస్ పూర్తి చేసి త్వరితగతిన శ్రీదేవి పార్థివ దేహాన్ని భారత్ కు పంపే సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









