దుబాయ్ లో మరణించిన శ్రీదేవి
- February 24, 2018
దుబాయ్: ప్రముఖ నటి శ్రీదేవి తన బంధువుల పెళ్ళికి హాజరవ్వటానికై దుబాయ్ విచ్చేసారు. దుబాయ్ లోని 'ఎమిరేట్స్ టవర్స్' లో బస చేసిన శ్రీదేవి శనివారం రాత్రి 11గంటలకు ((భారత కాలమానం అర్ధరాత్రి 12.30 గంటలు) తన రూమ్ బాత్రూం లో స్పృహ తప్పి పడిపోయి ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 'రషీద్ హాస్పిటల్' కు తరలించారు. కాగా అప్పటికే శ్రీదేవి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. శ్రీదేవి పార్థివ దేహాన్ని 'ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్' కు అందజేశారు. కాన్సల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ..దుబాయ్ పోలీసు వారితో సంప్రదించి, ఫార్మాలిటీస్ పూర్తి చేసి త్వరితగతిన శ్రీదేవి పార్థివ దేహాన్ని భారత్ కు పంపే సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







