ఇతర దేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పడానికి క్రీడలు దోహద పడతాయి - కువైట్ రాయబారి జీవసాగర్
- February 25, 2018
కువైట్: ఇతర దేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పడానికి క్రీడలు దోహద పడతాయని అవి ఎంతో ఉత్తమమైన అవకాశం అని, కువైట్ లో భారత రాయబారి కె జీవా సాగర్ అన్నారు. ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 బాడ్మింటన్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించాడు. "క్రీడలు ఇతర దేశాల ప్రజలతో మంచి సంబంధాన్ని ఏర్పర్చడానికి అవకాశం కల్పిస్తుంది, ప్రత్యేకంగా మీరు కువైట్ లో వివిధ జాతీయతలతో కలిసి మెలసి ఆడడం వలన ఇది జరుగుతుందని ఆయన తెలిపారు. "మీ నుండి ఉత్తమమైన పనితీరునురాబట్టడానికి మీ నైపుణ్యాలను ఉపయోగించుకోండి" అని టోర్నమెంట్ ప్రారంభించిన సందర్భంగా కువైట్ రాయబారి పేర్కొన్నారు. ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 కువైట్ లో ఆరు కేటగిరిలో ఐబక్ యొక్క మొదటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్. మొదటి ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 కోసం కువైట్ లో నివసించే వివిధ జాతీయ క్రీడాకారులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి