ఇతర దేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పడానికి క్రీడలు దోహద పడతాయి - కువైట్ రాయబారి జీవసాగర్
- February 25, 2018
కువైట్: ఇతర దేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పడానికి క్రీడలు దోహద పడతాయని అవి ఎంతో ఉత్తమమైన అవకాశం అని, కువైట్ లో భారత రాయబారి కె జీవా సాగర్ అన్నారు. ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 బాడ్మింటన్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించాడు. "క్రీడలు ఇతర దేశాల ప్రజలతో మంచి సంబంధాన్ని ఏర్పర్చడానికి అవకాశం కల్పిస్తుంది, ప్రత్యేకంగా మీరు కువైట్ లో వివిధ జాతీయతలతో కలిసి మెలసి ఆడడం వలన ఇది జరుగుతుందని ఆయన తెలిపారు. "మీ నుండి ఉత్తమమైన పనితీరునురాబట్టడానికి మీ నైపుణ్యాలను ఉపయోగించుకోండి" అని టోర్నమెంట్ ప్రారంభించిన సందర్భంగా కువైట్ రాయబారి పేర్కొన్నారు. ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 కువైట్ లో ఆరు కేటగిరిలో ఐబక్ యొక్క మొదటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్. మొదటి ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 కోసం కువైట్ లో నివసించే వివిధ జాతీయ క్రీడాకారులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









