ఇతర దేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పడానికి క్రీడలు దోహద పడతాయి - కువైట్ రాయబారి జీవసాగర్
- February 25, 2018
కువైట్: ఇతర దేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పడానికి క్రీడలు దోహద పడతాయని అవి ఎంతో ఉత్తమమైన అవకాశం అని, కువైట్ లో భారత రాయబారి కె జీవా సాగర్ అన్నారు. ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 బాడ్మింటన్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించాడు. "క్రీడలు ఇతర దేశాల ప్రజలతో మంచి సంబంధాన్ని ఏర్పర్చడానికి అవకాశం కల్పిస్తుంది, ప్రత్యేకంగా మీరు కువైట్ లో వివిధ జాతీయతలతో కలిసి మెలసి ఆడడం వలన ఇది జరుగుతుందని ఆయన తెలిపారు. "మీ నుండి ఉత్తమమైన పనితీరునురాబట్టడానికి మీ నైపుణ్యాలను ఉపయోగించుకోండి" అని టోర్నమెంట్ ప్రారంభించిన సందర్భంగా కువైట్ రాయబారి పేర్కొన్నారు. ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 కువైట్ లో ఆరు కేటగిరిలో ఐబక్ యొక్క మొదటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్. మొదటి ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 కోసం కువైట్ లో నివసించే వివిధ జాతీయ క్రీడాకారులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







