నేడు స్వదేశానికి శ్రీదేవి పార్తీవదేహం
- February 25, 2018
ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి దుబాయ్లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్లో హఠాన్మరణం చెందిన సంగతి తెల్సిందే. శనివారం రాత్రి 11 గంటలకు ఆమె మరణించగా, ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆసుపత్రి వెలుపల ఆమె మరణించిన దరిమిలా, డెత్ సర్టిఫికెట్ తదితర విషయాల కోసంగాను ఆమె మృతదేహం తరలింపు ఏర్పాట్లు కొంతమేర ఆలస్యమవుతున్నాయి. వాష్రూమ్లో ఆమె హఠాత్తుగా సంభవించిన గుండెపోటుతో మరణించినట్లు ప్రాథమికంగా తెలియవస్తోంది. పూర్తి వివరాలు డెత్ రిపోర్ట్లో వెల్లడి కానున్నాయి. ఇండియన్ కాన్సులేట్, శ్రీదేవి పార్తీవ దేహాన్ని ఇండియాకి తరలించే ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కాస్సేపట్లో ఆమె మృతదేహం ఇండియాకి ప్రత్యేక విమానంలో బయల్దేరనుంది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







