'సుమం ప్రతి సుమం' పాట రచయిత.. కన్నుమూత
- March 01, 2018
ప్రముఖ నవలా రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగుళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాయని 23 ఏళ్ల వయసులో 'యామినీకుంతలాలు' పేరుతో మొదటి నవల రాశారు. పిల్లల సాహిత్యంలో కూడా ప్రవేశం ఉన్న నాయని వారి కోసం మాబడి, పాఠశాల పుస్తకాలను రాశారు. నవలలతో పాటు, పలు ఆధ్యాత్మిక గ్రంధాలు కూడా రచించారు. సినీ గేయరచయితగా కూడా పలు సినిమాలు పని చేశారు. మహర్షి సినిమాలోని 'సుమం ప్రతి సుమం' పాట నాయని రాసిందే.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







