'సుమం ప్రతి సుమం' పాట రచయిత.. కన్నుమూత
- March 01, 2018
ప్రముఖ నవలా రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగుళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాయని 23 ఏళ్ల వయసులో 'యామినీకుంతలాలు' పేరుతో మొదటి నవల రాశారు. పిల్లల సాహిత్యంలో కూడా ప్రవేశం ఉన్న నాయని వారి కోసం మాబడి, పాఠశాల పుస్తకాలను రాశారు. నవలలతో పాటు, పలు ఆధ్యాత్మిక గ్రంధాలు కూడా రచించారు. సినీ గేయరచయితగా కూడా పలు సినిమాలు పని చేశారు. మహర్షి సినిమాలోని 'సుమం ప్రతి సుమం' పాట నాయని రాసిందే.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









