వందలాది మంది ప్రవాసీయ ఉపాధ్యాయులను తొలగించిన విద్యా మంత్రిత్వశాఖ
- March 01, 2018
కువైట్: ఈ నెలలో వందలాది మంది ప్రవాసియ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తొలగింపు ఉత్తరాలను అందచేసేందుకు విద్యా మంత్రిత్వశాఖ సన్నాహాలు ప్రారంభించిందని స్థానిక మీడియా నివేదిక ప్రకారం 34 సంవత్సరాల సర్వీస్ దాటిపోయిన ఉద్యోగులను పంపించివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ప్రకారం ఉద్యోగులు, సూపర్ వైజర్స్ మరియు డిపార్ట్ మెంట్ హెడ్డులు, మినహాయింపు పొందిన సిరియన్ దేశ ఉపాధ్యాయులను వారి దేశంలో పరిస్థితి మెరుగుపడిన కారణంగా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇస్లామిక్, కంప్యూటర్ స్టడీస్, సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, అలాగే అరబిక్, ఇంటర్మీడియట్ , సెకండరీ దశల్లో ఆంగ్ల భాషల ఉపాధ్యాయులు తొలగించే జాబితాలో ఉన్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







