వందలాది మంది ప్రవాసీయ ఉపాధ్యాయులను తొలగించిన విద్యా మంత్రిత్వశాఖ
- March 01, 2018
కువైట్: ఈ నెలలో వందలాది మంది ప్రవాసియ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తొలగింపు ఉత్తరాలను అందచేసేందుకు విద్యా మంత్రిత్వశాఖ సన్నాహాలు ప్రారంభించిందని స్థానిక మీడియా నివేదిక ప్రకారం 34 సంవత్సరాల సర్వీస్ దాటిపోయిన ఉద్యోగులను పంపించివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ప్రకారం ఉద్యోగులు, సూపర్ వైజర్స్ మరియు డిపార్ట్ మెంట్ హెడ్డులు, మినహాయింపు పొందిన సిరియన్ దేశ ఉపాధ్యాయులను వారి దేశంలో పరిస్థితి మెరుగుపడిన కారణంగా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇస్లామిక్, కంప్యూటర్ స్టడీస్, సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, అలాగే అరబిక్, ఇంటర్మీడియట్ , సెకండరీ దశల్లో ఆంగ్ల భాషల ఉపాధ్యాయులు తొలగించే జాబితాలో ఉన్నారు.
తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









