వందలాది మంది ప్రవాసీయ ఉపాధ్యాయులను తొలగించిన విద్యా మంత్రిత్వశాఖ
- March 01, 2018
కువైట్: ఈ నెలలో వందలాది మంది ప్రవాసియ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తొలగింపు ఉత్తరాలను అందచేసేందుకు విద్యా మంత్రిత్వశాఖ సన్నాహాలు ప్రారంభించిందని స్థానిక మీడియా నివేదిక ప్రకారం 34 సంవత్సరాల సర్వీస్ దాటిపోయిన ఉద్యోగులను పంపించివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ప్రకారం ఉద్యోగులు, సూపర్ వైజర్స్ మరియు డిపార్ట్ మెంట్ హెడ్డులు, మినహాయింపు పొందిన సిరియన్ దేశ ఉపాధ్యాయులను వారి దేశంలో పరిస్థితి మెరుగుపడిన కారణంగా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇస్లామిక్, కంప్యూటర్ స్టడీస్, సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, అలాగే అరబిక్, ఇంటర్మీడియట్ , సెకండరీ దశల్లో ఆంగ్ల భాషల ఉపాధ్యాయులు తొలగించే జాబితాలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







