4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఒమాన్ కస్టమ్స్ అధికారులు
- March 01, 2018
మస్కట్: కస్టమ్స్ అధికారులు గురువారం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక నిందితుడి నుంచి 4.6 కిలోల గంజాయి అక్రమ రవాణా చేసే ప్రయత్నంను నిలువరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చేపల సంచి అడుగు బాగాన మాదక ద్రవ్యాలు దాచబడ్డాయి." మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ 4.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నట్లు పేర్కొంటూ. అక్రమ రవాణాకు పాల్పడే నిందితుడి వ్యక్తిగత వస్తువులలో ఈ మత్తు పదార్థాలను రహస్యంగా ఉంచినట్లు పేర్కొంది. మాదక ద్రవ్యాలు కనబడకుండా ఆ సంచిలో చేపలు కప్పబడి ఉంచాడని ఆన్లైన్ లో ఒక ప్రకటనలో ఓమన్ కస్టమ్స్ తెలిపింది."
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







