4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఒమాన్ కస్టమ్స్ అధికారులు
- March 01, 2018
మస్కట్: కస్టమ్స్ అధికారులు గురువారం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక నిందితుడి నుంచి 4.6 కిలోల గంజాయి అక్రమ రవాణా చేసే ప్రయత్నంను నిలువరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చేపల సంచి అడుగు బాగాన మాదక ద్రవ్యాలు దాచబడ్డాయి." మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ 4.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నట్లు పేర్కొంటూ. అక్రమ రవాణాకు పాల్పడే నిందితుడి వ్యక్తిగత వస్తువులలో ఈ మత్తు పదార్థాలను రహస్యంగా ఉంచినట్లు పేర్కొంది. మాదక ద్రవ్యాలు కనబడకుండా ఆ సంచిలో చేపలు కప్పబడి ఉంచాడని ఆన్లైన్ లో ఒక ప్రకటనలో ఓమన్ కస్టమ్స్ తెలిపింది."
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









