4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఒమాన్ కస్టమ్స్ అధికారులు
- March 01, 2018
మస్కట్: కస్టమ్స్ అధికారులు గురువారం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక నిందితుడి నుంచి 4.6 కిలోల గంజాయి అక్రమ రవాణా చేసే ప్రయత్నంను నిలువరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చేపల సంచి అడుగు బాగాన మాదక ద్రవ్యాలు దాచబడ్డాయి." మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ 4.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నట్లు పేర్కొంటూ. అక్రమ రవాణాకు పాల్పడే నిందితుడి వ్యక్తిగత వస్తువులలో ఈ మత్తు పదార్థాలను రహస్యంగా ఉంచినట్లు పేర్కొంది. మాదక ద్రవ్యాలు కనబడకుండా ఆ సంచిలో చేపలు కప్పబడి ఉంచాడని ఆన్లైన్ లో ఒక ప్రకటనలో ఓమన్ కస్టమ్స్ తెలిపింది."
తాజా వార్తలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం







