విదేశీ విద్యానిధి దరఖాస్తుకు మార్చి 12 వరకు అవకాశం
- March 01, 2018
విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తుకు మార్చి 12 వరకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే గిరిజన విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2018 జులై 1 నాటికి 35 ఏళ్లకు మించని వాళ్లు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి