విదేశీ విద్యానిధి దరఖాస్తుకు మార్చి 12 వరకు అవకాశం
- March 01, 2018
విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తుకు మార్చి 12 వరకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే గిరిజన విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2018 జులై 1 నాటికి 35 ఏళ్లకు మించని వాళ్లు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









