విదేశీ విద్యానిధి దరఖాస్తుకు మార్చి 12 వరకు అవకాశం
- March 01, 2018
విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తుకు మార్చి 12 వరకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే గిరిజన విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2018 జులై 1 నాటికి 35 ఏళ్లకు మించని వాళ్లు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







