నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ బంద్
- March 01, 2018
డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా నేటి నుంచి దక్షిణాది రాష్ర్టాలలో థియటర్స్ బంద్ పాటిస్తున్నారు.. సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, పంపిణీదారులు బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ, ఎపి, తమిళనాడు, కర్నాటక, కేరళలోని డిజిటల్ థియేటర్స్ లో ప్రదర్శనలను నిలిపివేశారు.. ప్రొవైడర్స్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ గతవారం సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల రెండో తేది నుంచి చి సినిమాలను ఆ సర్వీస్లకు ఇవ్వకూడదని నిర్మాతల జాక్ నిర్ణయం తీసుకుంది. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వాటిల్లో డిజిటల్ తో నడిచే 2వేల ధియేటర్లు బంద్ తో మూతపడ్డాయి..
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







