నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ బంద్
- March 01, 2018
డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా నేటి నుంచి దక్షిణాది రాష్ర్టాలలో థియటర్స్ బంద్ పాటిస్తున్నారు.. సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, పంపిణీదారులు బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ, ఎపి, తమిళనాడు, కర్నాటక, కేరళలోని డిజిటల్ థియేటర్స్ లో ప్రదర్శనలను నిలిపివేశారు.. ప్రొవైడర్స్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ గతవారం సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల రెండో తేది నుంచి చి సినిమాలను ఆ సర్వీస్లకు ఇవ్వకూడదని నిర్మాతల జాక్ నిర్ణయం తీసుకుంది. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వాటిల్లో డిజిటల్ తో నడిచే 2వేల ధియేటర్లు బంద్ తో మూతపడ్డాయి..
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి