నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ బంద్
- March 01, 2018
డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా నేటి నుంచి దక్షిణాది రాష్ర్టాలలో థియటర్స్ బంద్ పాటిస్తున్నారు.. సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, పంపిణీదారులు బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ, ఎపి, తమిళనాడు, కర్నాటక, కేరళలోని డిజిటల్ థియేటర్స్ లో ప్రదర్శనలను నిలిపివేశారు.. ప్రొవైడర్స్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ గతవారం సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల రెండో తేది నుంచి చి సినిమాలను ఆ సర్వీస్లకు ఇవ్వకూడదని నిర్మాతల జాక్ నిర్ణయం తీసుకుంది. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వాటిల్లో డిజిటల్ తో నడిచే 2వేల ధియేటర్లు బంద్ తో మూతపడ్డాయి..
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









