నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ బంద్
- March 01, 2018
డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా నేటి నుంచి దక్షిణాది రాష్ర్టాలలో థియటర్స్ బంద్ పాటిస్తున్నారు.. సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, పంపిణీదారులు బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ, ఎపి, తమిళనాడు, కర్నాటక, కేరళలోని డిజిటల్ థియేటర్స్ లో ప్రదర్శనలను నిలిపివేశారు.. ప్రొవైడర్స్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ గతవారం సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల రెండో తేది నుంచి చి సినిమాలను ఆ సర్వీస్లకు ఇవ్వకూడదని నిర్మాతల జాక్ నిర్ణయం తీసుకుంది. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వాటిల్లో డిజిటల్ తో నడిచే 2వేల ధియేటర్లు బంద్ తో మూతపడ్డాయి..
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







