కరాచీ నుండి పోటీ చేయనున్నఇమ్రాన్ ఖాన్
- March 05, 2018
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కరాచీ నుంచి పోటీ చేయనున్నారు. కరాచీ అవినీతికి ఆలవాలంగా మారిందని మీడియా సమావేశంలో ఇమ్రాన్ ఆరోపించారు. ట్యాంకర్ మాఫియా వల్ల ప్రజలకు మంచినీరు కూడా దొరకడం లేదని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ దేశవ్యాప్త పర్యటన చేపట్టనున్నారు. 2013 సార్వత్రిక ఎన్నికల్లో పీటీఐ పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







