ఏ.పి లో పెరిగిన ఉష్ణోగ్రతలు!
- March 05, 2018
విశాఖపట్నం: రానున్న 2, 3 రోజుల్లో కోస్తా రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2, 3 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38, 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సోమవారం రికార్డయిన ఉష్ణోగ్రతలు చూస్తే రాయలసీమలో కర్నూలు 39, అనంతపురం 38, కోస్తాలోని తుని, విజయవాడలలో 37 డిగ్రీలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









