ఏ.పి లో పెరిగిన ఉష్ణోగ్రతలు!
- March 05, 2018
విశాఖపట్నం: రానున్న 2, 3 రోజుల్లో కోస్తా రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2, 3 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38, 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సోమవారం రికార్డయిన ఉష్ణోగ్రతలు చూస్తే రాయలసీమలో కర్నూలు 39, అనంతపురం 38, కోస్తాలోని తుని, విజయవాడలలో 37 డిగ్రీలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







