ఏ.పి లో పెరిగిన ఉష్ణోగ్రతలు!
- March 05, 2018
విశాఖపట్నం: రానున్న 2, 3 రోజుల్లో కోస్తా రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2, 3 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38, 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సోమవారం రికార్డయిన ఉష్ణోగ్రతలు చూస్తే రాయలసీమలో కర్నూలు 39, అనంతపురం 38, కోస్తాలోని తుని, విజయవాడలలో 37 డిగ్రీలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







