యూఏఈ రోడ్డు ప్రమాదంలో ఒమనీ కుటుంబం మృతి
- March 06, 2018
మస్కట్: ఒమన్కి చెందిన ఓ కుటుంబం యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మొత్తం ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అబుదాబీలో ఒమన్ వైస్ అంబాసిడర్ అబ్దుల్లా అల్ మావ్లి మాట్లాడుతూ, ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలయ్యాయని చెప్పారు. విలాయత్ సువైక్ నుంచి ఉమ్రా ప్రార్థనలు పూర్తి చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగిందని అల్ మావ్లి వివరించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







