మహిళలకు వెయ్యి కోట్ల విరాళం..అందుకే ఆయన 'దిల్'గేట్స్
- March 07, 2018
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, ప్రపంచ రెండవ కుబేరుడు బిల్గేట్స్ భారీ విరాళం ప్రకటించారు. నాలుగు దేశాలకు 170 మిలియన్ డాలర్ల( 1000కోట్లకు పైగా) బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. భారత్, కెన్యా, తంజానియా, ఉగండా దేశాల్లో మహిళ ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఆయా దేశాల్లో లింగ సమానత్వం, ఉద్యోగ అవకాశాలు, మహిళల సమూహాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలను ప్రధానంగా తీసుకోనున్నారు
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









