మహిళలకు వెయ్యి కోట్ల విరాళం..అందుకే ఆయన 'దిల్'గేట్స్
- March 07, 2018
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, ప్రపంచ రెండవ కుబేరుడు బిల్గేట్స్ భారీ విరాళం ప్రకటించారు. నాలుగు దేశాలకు 170 మిలియన్ డాలర్ల( 1000కోట్లకు పైగా) బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. భారత్, కెన్యా, తంజానియా, ఉగండా దేశాల్లో మహిళ ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఆయా దేశాల్లో లింగ సమానత్వం, ఉద్యోగ అవకాశాలు, మహిళల సమూహాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలను ప్రధానంగా తీసుకోనున్నారు
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









