మార్చి 15 వరకు ఇ-అప్లికేషన్ సమర్పించవచ్చని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సూచన
- March 07, 2018
మస్కట్: 2018-19 విద్యా సంవత్సరానికి గానూ జాతీయ గ్రాడ్యుయేట్ స్టడీస్ ప్రోగ్రాం స్కాలర్షిప్ ల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు కాలవ్యవధిని పొడిగిస్తూ మంత్రిత్వశాఖ ప్రకటించింది. మార్చి 15 మధ్యాహ్నం 2 గంటల వరకుఅనుమతిస్తున్నట్లు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాస్తవానికి తుది గడువు మార్చి 1 న ముగియవల్సి ఉంది. ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టడీస్ డైరెక్టర్ హిల్ల్ బిన్ హమాద్ అల్ అజ్కి మాట్లాడుతూ మార్చ్ 15 న అడ్మిషన్ ఫలితాలను ప్రకటించబోతున్నారని తెలిపింది. ఫలితాల ప్రకటన ఆధారంగా ప్రశ్నలను రెండు వారాల తర్వాత మే 17 నుంచి ప్రారంభించవచ్చు.
తాజా వార్తలు
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు









