మార్చి 15 వరకు ఇ-అప్లికేషన్ సమర్పించవచ్చని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సూచన
- March 07, 2018
మస్కట్: 2018-19 విద్యా సంవత్సరానికి గానూ జాతీయ గ్రాడ్యుయేట్ స్టడీస్ ప్రోగ్రాం స్కాలర్షిప్ ల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు కాలవ్యవధిని పొడిగిస్తూ మంత్రిత్వశాఖ ప్రకటించింది. మార్చి 15 మధ్యాహ్నం 2 గంటల వరకుఅనుమతిస్తున్నట్లు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాస్తవానికి తుది గడువు మార్చి 1 న ముగియవల్సి ఉంది. ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టడీస్ డైరెక్టర్ హిల్ల్ బిన్ హమాద్ అల్ అజ్కి మాట్లాడుతూ మార్చ్ 15 న అడ్మిషన్ ఫలితాలను ప్రకటించబోతున్నారని తెలిపింది. ఫలితాల ప్రకటన ఆధారంగా ప్రశ్నలను రెండు వారాల తర్వాత మే 17 నుంచి ప్రారంభించవచ్చు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







