పాకిస్తానీ ఖైదీ కోసం బ్లడ్ మనీ చెల్లించిన నలుగురు డోనర్స్
- March 07, 2018
రాస్ అల్ ఖైమా:నలుగురు 'గుడ్ సమరిటన్స్', పాకిస్తానీ ఖైదీ కోసం 100,000 దిర్హామ్లను బ్లడ్ మనీగా చెల్లించేందుకు ముందుకొచ్చారు. పాకిస్తానీ ఖైదీకి సంబంధించిన విషయాన్ని తెలుసుకుని, నలుగురు అజ్ఞాత డోనర్స్ ఈ మొత్తాన్ని సమీకరించారు. ఇందులో ఒకరు 60,000, మరొకరు 20,000 చెల్లించగా, మరో ఇద్దరు 10,000 దిర్హామ్ల చొప్పున హాట్లైన్ ద్వారా అందించారు. ఓ వ్యక్తి హత్య కేసులో 40 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి జైల్లో మగ్గుతున్నాడు. హజి ప్రమాదవశాత్తూ ట్రక్ని, ఓ వ్యక్తిపైకి ఎక్కించేశాడు. ఈ ఘటన ఏడు నెలల క్రితం జరిగింది. రస్ అల్ ఖైమాలోని ఓ ప్రాంతంలో హజి తన ట్రక్ని పార్కింగ్ చేశాడు. ఆ ట్రక్ కింద ఆసియాకి చెందిన వ్యక్తి రెస్ట్ తీసుకుంటుండగా, అది గమనించని హజి, వాహనాన్ని నడపడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం 100,000 బ్లడ్ మనీని బాధిత కుటుంబానికి చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







