శ్రీలంక:సోషల్ మీడియాపై నిషేధం
- March 07, 2018
శ్రీలంక:కొద్దిరోజులుగా శ్రీలంకలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పటికీ అల్లర్లు, హింస ఆగడం లేదు.. కొందరు వ్యక్తులు ఈ హింసాకాండను సామజిక మాధ్యమాలు ఫేస్బుక్ , వాట్సాప్ లలో పోస్ట్ చేస్తున్నారు దాంతో అల్లర్లు మరింత పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో దేశం మొత్తం సోషల్ మీడియాను నిషేధిస్తూ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సోషల్ మీడియా ద్వారా అల్లర్లు మరింత జఠిలమయ్యే అవకాశముందని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బుధవారం నాడు కూడా పలు చోట్ల బౌద్ధులు-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. బౌద్ధ సంఘాలకు చెందిన యువకులు కొందరు.. మసీదులను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









