శ్రీలంక:సోషల్ మీడియాపై నిషేధం
- March 07, 2018
శ్రీలంక:కొద్దిరోజులుగా శ్రీలంకలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పటికీ అల్లర్లు, హింస ఆగడం లేదు.. కొందరు వ్యక్తులు ఈ హింసాకాండను సామజిక మాధ్యమాలు ఫేస్బుక్ , వాట్సాప్ లలో పోస్ట్ చేస్తున్నారు దాంతో అల్లర్లు మరింత పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో దేశం మొత్తం సోషల్ మీడియాను నిషేధిస్తూ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సోషల్ మీడియా ద్వారా అల్లర్లు మరింత జఠిలమయ్యే అవకాశముందని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బుధవారం నాడు కూడా పలు చోట్ల బౌద్ధులు-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. బౌద్ధ సంఘాలకు చెందిన యువకులు కొందరు.. మసీదులను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







