షేక్ మొహమ్మద్ టీమ్లో 70 శాతం మంది మహిళలే
- March 08, 2018
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళలకు సందేశాన్నిచ్చారు. మార్చి 8వ తేదీ ఓ అద్భుతమైన మరియు ప్రత్యేకమైన రోజనీ, ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటారనీ, యూఏఈలోనూ మహిళలు ఈ రోజున ప్రత్యేకంగా సంబరాలు జరుపుకుంటారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాల్సి వుందనీ, మహిళా దినోత్సవం నాడు మాత్రమే కాక, ఏడాదిలో అన్ని రోజుల్లోనూ మహిళలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారాయన. తన టీమ్లో 70 శాతం మంది మహిళలే వున్నారని షేక్ మొహమ్మద్ గుర్తు చేశారు. ప్రతిరోజూ వారు ఎంతో నిబద్ధతో పనిచేస్తారనీ, ప్రతి మినిస్టర్, అలాగే గవర్నమెంట్ అఫీషియల్ మహిళల సేవల్ని కొనియాడాల్సి ఉంటుందని, యూఏఈ అభివృద్ధిలో మహిళల పాత్ర మరువలేమని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







