బహ్రెయిన్:సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్ల మూసివేత
- March 08, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మెయిన్టెన్స్ పనుల్లో భాగంగా సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్లను ఉమ్ అల్ హస్సామ్ జంక్షన్ వద్ద తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 8 నుంచి మార్చి 11 వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. మార్చి 8 రాత్రి 11 గంటలకు మూసివేసి, మార్చి 11న ఉదయం 5 గంటలకు ఈ రోడ్డును తెరుస్తారు. రోడ్డు మూసివేత నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనదారులు దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







