చిరంజీవికి కోర్టు నోటీసులు
- March 12, 2018
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కోర్టు నోటీసులు పంపించింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపింది ెవరుకుంటున్నారా.? అసలు విషయానికొస్తే.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విషయంలో మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపింది. అయితే, శ్రీజ మొదట ఓ వ్యక్తిని ప్రేమించి మెగా కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడమే కాకుండా ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కలుగజేసుకున్న మెగా కుటుంబం ఆ వ్యక్తి నుంచి శ్రీజను తీసుకొచ్చి ఓ వ్యాపార వేత్తతో పెళ్లి జరిపిన విషయం తెలిసిందే.
అయితే శ్రీజకు పుట్టిన పాప విషయంలో మొదటి భర్త కోర్టు ఆశ్రయించి చిరంజీవికి నోటీసుల పంపించారు. పాప తనకు కావాలని, పాపను నేను పెంచుకుంటానంటూ శ్రీజ మొదటి భర్త మెగా కుటుంబానికి నోటీసులు పంపడం గమనార్హం. అయితే, ఈ లీగల్ నోటీసులపై మెగా కుటుంబం స్పందన ఏమిటో త్వరలో తెలియనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







