కార్ రెంటల్ ఆఫీసులకు భారీ జరీమానా
- March 15, 2018
జెడ్డా: కింగ్డమ్లోని 650 కార్ రెంటల్ ఆఫీసులకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అల్టిమేటం జారీ చేసింది. సౌదీజేషన్లో భాగంగా, వలసదారులకు ఉద్యోగాల్ని కల్పించరాదనీ, నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఒక్కో వలసకార్మికుడికి 20,000 సౌదీ రియాల్స్ చొప్పున కార్ రెంటల్ ఆఫీసులు జరీమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కార్ రెంటల్ ఆఫీసుల్లో సౌదీజేషన్ మార్చి 18 నుంచి అమల్లోకి రానుంది. అకౌంట్స్, సూపర్విజన్, సేల్స్, డెలివరీ మరియు రిటర్న్ విభాగాల్లో ఉద్యోగాల్ని వెంటనే జాతీయం చేయాలని స్పష్టం చేసింది మినిస్ట్రీ. ఎప్పటికప్పుడు తనిఖీలు ఉంటాయనీ, ఎవరు ఉల్లంఘనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు మినిస్ట్రీ అధికారులు.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









