మస్కట్లో ఫ్లై ఓవర్ మూసివేత
- March 15, 2018
మస్కట్: కురుమ్ ఫ్లై ఓవర్ మంగళవారం నుంచి ఆదివారం వరకు మూసివేయబడ్తుందని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. మెయిన్టెనెన్స్ వర్క్లో భాగంగా ఎయిర్ పోర్ట్ వైపు వెళ్ళే మార్గాన్ని మూసివేస్తారు. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి మస్కట్ మునిసిపాలిటీ కుర్రమ్ బ్రిడ్జిపై మూసివేత నిర్ణయాన్ని అమలు చేస్తోందనీ, ఎగ్జిట్ వైపుగా రోడ్డు మూసివేయబడ్తుందనీ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించడంతోపాటుగా, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మార్గంలో వెళ్ళాలనుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?









