శంషాబాద్ విమానాశ్రయం లో ఎయిర్ బస్ 380 విమానం అత్యవసర ల్యాండింగ్
- March 16, 2018
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ బస్ 380 విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ ప్రయాణీకుడికి తీవ్ర అస్వస్థతగా వున్న నేపథ్యంలో దుబాయ్ నుండి బ్యాంకాక్ వెళుతున్న విమానాన్ని అధికారులు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ అయిన తక్షణం సదరు వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సూడాన్ దేశానికి చెందిన మహ్మద్ గా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









